Telangana Jagruthi
@TJagruthi
Telangana Jagruthi - A non-profit working for capacity building, preserving heritage, cultural renaissance & sustainable development in Telangana.
తెలంగాణ జాగృతి అధ్వర్యంలో నిర్వహించిన "లీడర్" నాయకత్వ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత




లీడర్ అంటే ఎవరూ ఆకాశం నుండి ఊడిపడరు. పుట్టకతోనే ఎవరూ లీడర్ అవ్వరు. తనకు తాను నేర్చుకుంటూ మార్చుకుంటూ ముందుకు వెళ్లే వాళ్లే నాయకులు అవుతారు - ఎమ్మెల్సీ @RaoKavitha
19 ఏండ్ల తెలంగాణ జాగృతి ప్రస్థానంలో తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేసింది - ఎమ్మెల్సీ @RaoKavitha
LIVE: తెలంగాణ జాగృతి అధ్వర్యంలో ‘‘లీడర్’’ నాయకత్వ శిక్షణ కార్యక్రమం.
రాష్ట్రంలోని యువత, మహిళలు, బహుజనులను రాజకీయాల్లో ప్రోత్సహించేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘‘లీడర్’’ రాజకీయ శిక్షణ తరగతులను జూలై 26న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లిలో గల శ్రీ కన్వెన్షన్ హాల్ లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.…

26న తెలంగాణ జాగృతి ‘‘లీడర్’’ శిక్షణ ప్రారంభం కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ లో శిక్షణ తరగతులు యువత, మహిళలను నాయకులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా శిక్షణ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 26న (శనివారం) ‘‘లీడర్’’ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నామని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి…
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దాశరథి శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ @RaoKavitha మాట్లాడుతూ... దాశరథి గారు పుట్టి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంలో వారి శత జయంతి ఉత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని గత సంవత్సర కాలం నుంచి ప్రభుత్వాన్ని తెలంగాణ…




తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారి శత జయంతి ఉత్సవాల్లో మాట్లాడిన ప్రముఖ పాత్రికేయులు కే శ్రీనివాస్ గారు.
మహాకవి దాశరథి శత జయంతి ఉత్సవం 22 జులై, మంగళవారం మధ్యాహ్నం 2.00 గం.లకు తెలుగు యూనివర్సిటీ, నాంపల్లిలో.. @RaoKavitha

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 22న అభ్యుదయ కవితా చక్రవర్తి, కవి సింహా మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారి శత జయంతి ఉత్సవాలు.

హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు
లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించాను అమ్మవారి చల్లని దీవెనలతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని...తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను.
శామీర్ పేట్ మండలం తుర్కపల్లిలో మహాత్మ జ్యోతిబా పూలే బాలుర పాఠశాలను టీజెఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాము యాదవ్ సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యలను పాఠశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థుల సమస్యను వెంటనే…



యూపీఎఫ్ నాయకులు, 72 కులాల ప్రతినిధులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ @RaoKavitha సమావేశం ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ... 25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది ఆ 25 వేల పదవుల్లో సగం మంది మన…




బీసీ ల బలోపేతానికి కృషి చేస్తున్న కల్వకుంట్ల కవిత గారి మీద తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించిన జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు & ధర్మపురి మాజీ మార్కెట్ చైర్మన్ అల్లం దేవమ్మ.


ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి పై చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తీన్మార్ మల్లన్న దిష్టి బొమ్మను దహనం చేసిన బెల్లంపల్లి తెలంగాణ జాగృతి నాయకులు.

